Connect with us

Hi, what are you looking for?

Tadepalligudem

శాకంబరి మాత ఆశీస్సులతో శాంతి, సుభిక్షంఎమ్మెల్యే బొలిశెట్టి..

తాడేపల్లిగూడెం,:(స్వతంత్ర ప్రభ)

గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ బలుసుల అమ్మవారి శాకంబరిమాత అలంకరణతో ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆషాడ మాసం సందర్భంగా స్థానిక బలుసులమ్మ వారి ఆలయంలో శుక్రవారం శాకంబరి అలంకరణ ఉత్సవం  నిర్వహించారు.ఆలయ నిర్వాహకుడు శ్రీరంగం అంజిబాబు కుటుంబం సౌజన్యంతో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరుల్లి కూరగాయల వర్తక సంఘాల సహకారంతో 15టన్నుల కూరగాయలతో అలంకరణ చేసి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులను అభినందించారు. బలుసులమ్మ ఆలయంలో నిరంతరం శోభాయమానంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ, శాంతి సంతోషాలను కలగచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...