ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ): కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతి చెందినట్లు...
విశాఖ తూర్పు, (స్వతంత్ర ప్రభ) తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి అదృశ్యమైన ఘటనను త్రీటౌన్ పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆమె ఆచూకీని విజయవంతంగా...
తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ.) రాష్ట్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజు ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు....
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ) జీవీఎంసీ దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు 35వ వార్డు మరియు 41వ వార్డుల పరిధిలోని పూర్ణ మార్కెట్, జ్ఞానపురం, గెడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్...
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ) దక్షిణ నియోజకవర్గం 31వ వార్డులో కొలువుదీరిన శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయ జాతర సందర్భంగా నిర్వహించనున్న అన్నదాన ప్రసాదానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ...
విశాఖ తూర్పు,, (స్వతంత్ర ప్రభ) తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి అదృశ్యమైన ఘటనను త్రీటౌన్ పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆమె ఆచూకీని విజయవంతంగా...
విశాఖపట్నం, (స్వతంత్ర ప్రభ): జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా అధ్యక్షుడు, కోస్టల్ జర్నలిస్ట్ ఎడిటర్ ఎం. కీర్తన్ జన్మదిన వేడుకలు బుధవారం రామకృష్ణ బీచ్లో ఘనంగా నిర్వహించారు....
పాడేరు,(స్వతంత్ర ప్రభ) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రతి...
పాడేరు,(స్వతంత్ర ప్రభ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి జిల్లా సమాచార & పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆటోరిక్షాలపై ప్రచార స్టిక్కర్లు అంటించే...
తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ) ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం నిర్మాణం కోసం శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు రూ.10లక్షలుభారీ విరాళం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పి...